Thursday, 30 July 2026 04:17:40 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత బోన్ మినరల్ డెన్ సిటీ పరీక్షలు

Date : 24 July 2026 08:32 PM Views : 47

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూలై 24 : అన్నమయ్య జిల్లా,లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆరోగ్య రక్షణ కొరకు నిర్వహిస్తున్న పలు రకాల ఉచిత సేవలలో భాగంగా వైద్య నిపుణులచే Bone Mineral Density (BMD) పరీక్షల శిబిరం 25-07-2026 (శనివారం) ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు సరళ హోమియో హాస్పిటల్, పోలీస్ లైన్ వీధి,పుంగనూరు నందు నిర్వహించడం జరుగుతుందని,ఈ ఉచిత ఎముకల పరీక్ష శిబిరంలో పుంగనూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు అందరు పాల్గొని ఉచిత చికిత్సలు వినియోగించుకోవాలని లయన్స్ డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ శివ అధ్యక్షులు మహేంద్ర రావ్ మరియు లయన్స్ సభ్యులు లు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎముకల పరీక్షలకు సాధారణంగా ₹2,500 విలువ చేసే BMD పరీక్షను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నామని, ఈ శిబిరంలో పాల్గొని మీ ఎముకల ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడంతో ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవాలని కోరారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :