Thursday, 30 July 2026 05:22:05 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కొండచుట్టు మండపాన్ని కూల్చకండి - మాజీ మంత్రి ఆర్.కె. రోజా వినతి

600 సం " లుగా నగరి సంస్కృతి సాంప్రదాయాలకు తలమానికంగా నిలుస్తున్న "కొండచుట్టు మండపం" ను యదావిధి గా ఉంచండి

Date : 28 January 2026 07:59 AM Views : 121

నమిత న్యూస్ - National / చిత్తూరు : చెన్నై - జనవరి 27 : తిరుపతి నుండీ పుత్తూరు, నగిరి మీదుగా తిరుత్తణి కి మీదుగా వెళ్ళే జాతీయ రహదారి 716 ను వెడల్పు చేయడం లో భాగంగా నగరి వద్ద ఉన్న 600 సంవత్సరాల నాటి పురాతన సంస్కృతి సాంప్రదాయాలకు తలమానికంగా నిలుస్తున్న "కొండచుట్టు మండపం" ను యదావిధి గా ఉంచండి. కొండచుట్టు మండపాన్ని కూల్చాలన్న నేషనల్ హైవే అథారిటీ నిర్ణయాన్ని మార్చుకోవాలని, భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని దాన్ని యధావిధిగా ఉంచి హైవే మార్గాన్ని సరిచేయాలని మాజీ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారు మంగళవారం నాడు చెన్నై లోని‌ NHAI అధికారులకి విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు చెన్నై లోని NHAI ప్రధాన కార్యాలయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD) ఎం.రవీంద్రరావు గారిని కలిసి ఈమేరకు ఆమె వినతి పత్రం ను సమర్పించారు.

ఈ సందర్బంగా మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ కొండచుట్టు మండపాన్ని కూల్చరాదని తాను గతంలోనే పలుమార్లు అధికారులకు లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేశానని, దీనిపై కోర్టును కూడా ఆశ్రయించడం జరిగిందని ఆమె తెలియజేశారు. తమ అభ్యంతరం మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుతం దీనిపై మద్యంతర ఉత్తర్యూలు కూడా ఇచ్చిందని, WPNO 1822/2026 ఉత్తర్యూ మేరకు మండపం కూల్చివేతను ఆపివేయాలని కోరినట్లు తెలుపుతూ, హైవే వెడల్పు పనుల్లో స్వల్ప మార్పులు చేయడం ద్వారా దీన్ని యధావిదిగా ఉంచవచ్చని ఆమె అధికారులకు సూచించినట్లు తెలిపామని, 600సంవత్సరాల క్రితం శాల్వరాజులచే నిర్మించబడిన ఈ మండపంలో నిత్యపూజలు, అన్నదానం, ఉత్సవాల కొరకు పాలేగార్ చెంగమ్మ నాయని వారు భూములు కూడా కేటాయించి దాన్ని కాపాడుకొంటూ వస్తున్నారని అధికారులకు వివరించామని తెలిపిన ఆర్.కె. రోజా

RAVI KUMAR REDDY

Admin

Namitha News

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: