నమిత న్యూస్ - Telagana / Hyderabad : హైదరాబాద్ : సెప్టెంబర్ 13 : గ్రూప్ 1 నిరుద్యోగులు కోర్టులో కేసు గెలిచిన సందర్భంగా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారిని తెలంగాణ పార్టీ ఆఫీసు లో కలిసి ధన్యవాదాలు తెలిపిన నిరుద్యోగ సంఘ నాయకులు. రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్యలపై పోరాడటానికి బీసీవై పార్టీ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని హామీ ఇచ్చిన రామచంద్ర యాదవ్ .
Admin
Namitha News